ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 మంది ఏఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. వారికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ న (ఎస్ఈబీ) బాధ్యతలు అప్పగించింది. ఇందుకు సంబంధించి జీపీ, ప్రభుత్వ ఎక్స్-అఫీషియో ముఖ్య కార్యదర్శి కేవీ రాజేంద్రనాథ్రెడ్డి శనివారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన ఏఎస్పీల వివరాలు ఇలా ఉన్నాయి.
పేరు : పి.రామచంద్రరావు
ప్రస్తుత స్థానం : విజయనగరం
బదిలీ స్థానం : అనకాపల్లి
పేరు : ఎం.జయరాజు
ప్రస్తుత స్థానం : కాకినాడ
బదిలీ స్థానం : కోనసీమ
పేరు : వై.శ్రీనివాసచౌదరి
ప్రస్తుత స్థానం : ఏలూరు
బదిలీ స్థానం : పశ్చిమ గోదావరి
పేరు : ఎన్.సుర్జిత్సింగ్
ప్రస్తుత స్థానం : విజయవాడ
బదిలీ స్థానం : బాపట్ల
పేరు : టి.శ్రీనివాసావు
ప్రస్తుత స్థానం : గుంటూరు
బదిలీ స్థానం : మంగళగిరి
పేరు : కె.శ్రీనివాసాచారి
ప్రస్తుత స్థానం : కర్నూలు
బదిలీ స్థానం : నెల్లూరు
పేరు : టి.విజయశేఖర్
ప్రస్తుత స్థానం : కడప
బదిలీ స్థానం : అన్నమయ్య
పేరు : సీహెచ్ మధుసూదనరావు
ప్రస్తుత స్థానం : చిత్తూరు
బదిలీ స్థానం : నంద్యాల
పేరు : కె.శ్రీనివాసులు
ప్రస్తుత స్థానం : అనంతపురం
బదిలీ స్థానం : మంగళగిరి
పేరు : కె.శ్రీలక్ష్మి
ప్రస్తుత స్థానం : నెల్లూరు
బదిలీ స్థానం : చిత్తూరు
పేరు : ఏటీవీ రవికుమార్
ప్రస్తుత స్థానం : పశ్చిమగోదావరి
బదిలీ స్థానం : ఏలూరు
పేరు : కేపీ గోపాల్
ప్రస్తుత స్థానం : పలాస
బదిలీ స్థానం : శ్రీకాకుళం
పేరు : ఆర్.సుధాకర్
ప్రస్తుత స్థానం : పార్వతీపురం
బదిలీ స్థానం : విజయనగరం
పేరు : సతుపాటి రవికుమార్
ప్రస్తుత స్థానం : గూడూరు
బదిలీ స్థానం : నెల్లూరు
పేరు : ఎస్.రవికుమార్
ప్రస్తుత స్థానం : పెనుకొండ
బదిలీ స్థానం : పుట్టపర్తి
పేరు : జి.మధుసూదన్
ప్రస్తుత స్థానం : మదనపల్లి
బదిలీ స్థానం : రాయచోటి
If any queries (or) suggestions please send us through below comment box.
Leave a Reply